1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గోదాంను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్

08-05-2025 12:08 AM

దేవరకొండ,మే 7 : దేవరకొండ మండలంలోని మర్రి చెట్టుతండా వద్ద 15లక్షల రూపాయల వ్యయంతో మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు మరియు ట్రైకర్ నిధులతో నిర్మించిన గోదాంను బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాబార్డ్ సూర్యాపేట డిడిఎం రవీందర్ నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పిఎసిఎస్ చైర్మన్లు డాక్టర్ వేణుధర్ రెడ్డి,కొండ్ర శ్రీశైలం యాదవ్, ఎంపిడిఓ డానియల్, స్పెషల్ ఆఫీసర్ శంకర్, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ,మాజీ ఎంపీటీసీ సీత్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.