20 March, 2026 | 7:53 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పిల్లలతో అక్షరాలు దిద్ధించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

15-07-2024 04:47 PM

శెట్టిపాలెం : నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. పిల్లలకు,  గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందుతున్నాయో లేదో అక్కడ ఉన్న ఆశ వర్క్స్ ను, గర్బిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువు అంగన్వాడీ టీచర్స్ అన్నారు. కాబట్టి పిల్లలు బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిల్లలతో అక్షరాలు దిద్ధించారు.