6 April, 2026 | 5:03 PM

Breaking News

బిజెపి కార్యాలయంలో జెండా ఎగురవేత   •   దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం   •   బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సన్మానించిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •  

ఆరు లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

10-01-2026 12:00 AM

నిజామాబాద్ రూరల్, జనవరి 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండాకు చెందిన నెనవత్ తోప్య ముత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చేరారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి తెలియజేయడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.6,00,000 ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే సహాయంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.