calender_icon.png 1 October, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులు

01-10-2025 12:11:06 AM

చిన్న చింతకుంట, సెప్టెంబర్ 30: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దేవరకద్ర ఎమ్మె ల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు కుటుం బ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలు ఎ ల్లప్పుడూ సంతోషాలతో జీవించాలని వారు అమ్మవారిని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.