19-08-2025 01:37:04 AM
కాగజ్నగర్, ఆగస్టు (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ .49 ను రద్దుచేసి,పోడు రైతులకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సాయంత్రం కాగజ్నగర్లోని తన నివాసం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే దీక్షకు బిజెపి నాయకులు, రైతులు సంఘీభావం తెలిపారు.