2 July, 2026 | 3:42 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

10-09-2025 12:16 AM

చేగుంట, సెప్టెంబర్ 9 :చేగుంట మండల బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇబ్రహీంపూర్ లో ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, మంచిగట్ల శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.