1 July, 2026 | 6:47 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

ఘనంగా మాతృదినోత్సవం

12-05-2025 12:06 AM

పటాన్‌చెరు, మే 11 : పటాన్ చెరు పట్టణంలోని ఎం డి ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు.  ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ ఆయన తల్లి తులసి లక్ష్మి మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలింతలకు నిత్యవసర వస్తువులతో కూడిన బేబీ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం డి ఆర్  ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో నిత్య సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి మాతృ దినోత్సవం సందర్భంగా కేక్ కట్  చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరి, కల్పన, జకీర, ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.