06-01-2026 03:28:08 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావు ను ఆవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.ఒక వ్యక్తి నుండి లంచం రూపేణా డబ్బులు తీసుకుంటుంటుండగా మంగళవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు.