15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉత్తమ ఫలితాలతో నిర్మల్ పేరు నిలబెట్టాలి

10-01-2026 07:01 PM

భైంసా,(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించి నిర్మల్ జిల్లాను అగ్ర పదంలో నిలపాలని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఎస్టియు టీఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలు మహేశ్వరుని కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. అనంతరం 2026 డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యను బలోపితం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు పోటీపడి పని చేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు సమస్యలు పై మీరు చేసిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియుటిఎస్ జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.