calender_icon.png 22 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన అవసరం లేదు

22-08-2025 12:59:50 AM

న్యాయ అవగాహన సదస్సులో పాల్గొన్న జడ్జి ఇందిర

జడ్చర్ల ఆగస్టు 21: ఇలాంటి న్యాయ సలహాలు అవసరం ఉంటే ఆందోళన చెందవ ల సిన అవసరం లేదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కం, సీనియర్ సివి ల్ జడ్జి డి ఇందిర అన్నారు. గురువారం రిటైర్డ్ అసోసియేషన్ బిల్డింగ్ నందు సీనియ ర్ సిటిజెన్ లకు సీనియర్ సివిల్ జడ్జి డి ఇంది ర న్యాయ సలహాలు సమస్యలపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఆందోళన అవసరం లేదు అని ఆమె తెలిపారు.

వృద్ధులు సామాజిక, మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఉమ్మడి కు టుంబ వ్య వస్థ విచ్చిన్నం తో సమస్య మరింత తీవ్రం అవుతున్నందున, కుటుం బం లోని ఉత్పదక సభ్యుల వలసలతో వృద్ధులు తమను తాము రక్షించుకోవలసి వస్తుంది అని, అందుకు గాను వారు కుటుంబ సభ్యులు సమాజం లోని సభ్యులు ఎవరైనా వారికి శారిరక,

భావోద్వేగ మరియు మానసిక హాని కల్గించడం వంటి సమస్యలను అదిగమించడానికి వృద్ధులకోసం సీనియర్ సిటిజెన్ స్కీం 2016 , అలాగే లీగల్ సర్వీసెస్ యాక్ట్ వంటి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అసోసియే షన్ జడ్చర్ల, ప్రెసిడెంట్ నాయీముద్దీన్, అ డ్వకేట్ మోహన్, అడ్వకేట్ చలపతి, డిడబ్ల్యు ఓ జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.