15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాదు

26-01-2026 12:24 AM

పలు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి

జవహర్‌నగర్, జనవరి 25,(విజయక్రాంతి) : జవహర్‌నగర్లో మేడ్చల్ నియోజ కవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డి పలు కార్యక్రమా ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, స్థానికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు ఈ కార్యక్రమాలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. జవహర్ నగర్ ప్రజల శ్రద్ధ, పాలకుల సహకారం లేకుంటే ఏది సాధ్యం కాదు‘ అని తెలిపారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేక ల కావ్య, మాజీ కార్పొరేటర్లు ఆలూరి సంగీ త రాజశేఖర్, మునిగాల సతీష్ కుమార్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శోభరెడ్డి, జవహర్ నగర్ అధ్యక్షులు కొం డల్ ముదిరాజ్, నాయకులు పిన్నోజు సుధాకర్ చారి, బండకింది ప్రసాద్, నర్రా మహే ష్, పూజారి రాజు, కాసిం, ఎల్ల స్వామి, నరసింహ, బాబ్లు తదితరులు పాల్గొన్నారు.