12 March, 2026 | 10:42 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నిర్మల్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

28-05-2025 04:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ భీమ్ రెడ్డి మౌలానా సురేష్ రాజేశ్వర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఎఫ్ ఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకులు భూషణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.