calender_icon.png 17 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సలహాదారుగా ఎన్‌వీఎస్ రెడ్డి

17-09-2025 02:02:59 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రిటైర్డ్ ఐఆర్‌ఏఎస్ అధికారి ఎన్‌వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. మెట్రో రైల్ ఎండీగా ఉంటూ.. పదవీ విరమణ చేసిన ఎన్‌వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు (పట్ట ణ రవాణా)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.