13 May, 2026 | 10:30 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

టాటాఏస్ ఢీకొని ఒకరి మృతి

09-09-2025 11:26 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణ శివారులోని వెంపేట్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని టాటాఏస్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందినట్లు మంగళవారం స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలు... మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్య(68) అనే వ్యక్తి తన స్వంత పనుల నిమిత్తం మెట్ పల్లికి వచ్చి తిరిగి తన గ్రామం వెంపేట్ బయలుదేరాడు. మెట్ పల్లి శివారులో ఎదురుగా వస్తున్నా టాటా ఎస్ నర్సయ్య ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దింతో తీవ్ర గాయాలు అయిన నర్సయ్యను ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది.