19-08-2025 12:20:43 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అభిశంసన తీర్మాన నోటీసును ఇచ్చేందుకు ప్రతిపక్షా లు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. సీఈ సీ ని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ స భల్లో 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ అవస రం. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో ప్రత్యేక మె జార్టీకి కావాల్సిన బలం లేదు.