02-09-2025 12:07:48 AM
టీజీ జేఏసీ చైర్మన్ రాజీవ్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ సెప్టెంబర్ 1 : ఎట్టి పరిస్థితుల్లో ఓపిఎస్ అమలు చేయవలసిందిగాని టీజీ జెఎసి చైర్మన్ రాజీవ్ రెడ్డి డి మాండ్ చేశారు. సోమవారం టీజీ జేఏసీ ఆ ధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా న లుపు దుస్తులు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగికి సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ను అమలు చేయాల్సి ఉందని మొరపెట్టుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ కపోవడం సరికాదన్నారు.
ఇప్పటికైనా పాత పెన్షన్ విధానం అమలు చేసేలా అవసరమై న చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ జెఎసి నేత, టీజీఓ విజయ కుమార్, టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రా నాయక్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్,సభ్యులు నంద కిషోర్, రాజేష్, తదిత రులు ఉన్నారు.