calender_icon.png 19 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్పల్ చెరువు గండి చకచక్యంగా వ్యవహరించిన తహశీల్దార్

18-08-2025 11:22:06 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్ గ్రామ శివారులో గల కొచ్చేరు చెరువుకు రాత్రి కురిసిన వర్షానికి గండి పడింది. వెంటనే స్పందించిన తహసీల్దార్ హేమంత్ కుమార్. అధికారులను అప్రమత్తం చేసి గండిని పూడ్చించారు. ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాల పంటకు నీరు అందుతుంది. తహసీల్దార్ చొరవకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.