17 April, 2026 | 3:43 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

కాలనీ సమస్యల గురించి ఎమ్మెల్యేకు వినతి పత్రం

25-11-2025 08:26 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గుండ్ల సింగారంలోని జీవీఎస్ఆర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలోని పలు సమస్యల పైన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కాలనీ అధ్యక్షుడు కుక్కల రాజు మాట్లాడుతూ... కాలనీలోని పలు సమస్యలు, సిసి రోడ్స్, డ్రైనేజీ సిస్టం, విద్యుత్ స్తంభాలు గురించి, భద్రత కోసం సీసీ కెమెరాలు మార్చాలని తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళమని,దానికి ఎమ్మెల్యే సానుకూలంగా  స్పందించి తక్షణమే అభివృద్ధి పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు అన్నారు.