16 April, 2026 | 11:59 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాడేపు వెంగళరావు

25-11-2025 10:15 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాడేపు వెంగల్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో సిహెచ్ శ్రీనివాస్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ మండలంలో తనవంతుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు, ఈ సందర్బంగా తాడేపు వెంగళరావు మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రావడానికి కృషిచేసిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ కి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు కి, మండల నాయకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.