19-09-2025 12:19:05 AM
జిన్నారం, సెప్టెంబర్ 18 :ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాదులో జరగబోయే ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను జి న్నారం సీఐ నయీముద్దీన్ గురువారం పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిన్నారం మండలం ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమా ర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, యాదగిరి, సంపత్ కుమార్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.