15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డిఫెన్స్ ఇన్ డ్రైవింగ్ పై పోలీస్ శాఖ చర్యలు

15-11-2025 07:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో నివారణపై పోలీస్ శాఖ డిఫెసింగ్ డ్రైవింగ్ సిస్టంపై ప్రజల్లో అవగాహన పెద్దతోందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. శనివారం నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులకు డిజిపి ఆదేశాల మేరకు డిఫెన్స్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. తప్పు దారిలో వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించాలి. మొబైల్ ఉపయోగించే డ్రైవర్లకు దూరంగా ఉండాలి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల డోర్లు అకస్మాత్తుగా తెరవొద్దు. సిగ్నల్ జంప్ చేసే వాహనాలను గమనించాలి. అకస్మిక బ్రేకింగ్‌కు దూరంగా ఉండేందుకు అవసరమైన దూరం పాటించాలి. నిర్మల్ పోలీసులు ప్రతి పౌరుడు ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.