20 March, 2026 | 8:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఓటర్ జాబితా సరిచేయాలని ర్యాలీ

09-01-2026 12:02 AM

బైంసా, జనవరి ౮ (విజయక్రాంతి): మునిసిపల్ ఎన్నికల సందర్భంగా భైంసాలో ఇటీ వల అధికారులు వార్డుల వారిగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితా లోపభూ ఇష్టం గా ఉందని బిజెపి  నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరును తప్పుపడుతూ గురువారం బైంసాలో ర్యాలీ నిర్వహిం చి సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని ఆయా వార్డుల జాబితాలో సంబంధంలేని వ్యక్తుల పేర్లను చేర్చుతూ జాబితాలను రూ పొందించారని ఆరోపించారు. 

ఓవర్గ రాజకీ య పక్షం నాయకులకు తలోగ్గిన అధికారులు ఇలాంటి తప్పులతడకగా ఉన్న ఓటర్ జాబితాలను రూపొందించాలని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం నివాసాల ఇంటి నెంబర్లపై పై సంబంధం లేని మరో వర్గం పేర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఓటరు జాబితాలను వార్డుల వారిగా సవరించాలని డిమాండ్ చేశారు.