17 June, 2026 | 12:23 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

ప్రజల ఇబ్బందులను గుర్తించండి

15-10-2025 12:29 AM

రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌ని కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ 

దేవరకద్ర, అక్టోబర్ 14 : దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో అండర్పాస్, సబ్ వే నిర్మాణానికి సంబంధించి వర్క్ శాంక్షన్స్ ఇవ్వాలని,మదనపురం రైల్వే గేట్ వద్ద వాహనాలు పెరిగి, అధిక రద్దీ కారణంగా తీవ్ర ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అండర్పాస్,ఆర్‌ఓబీ నిర్మించాలని రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నికలిసి వినతిపత్రంను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి అందజేశారు

. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ ఉదయ్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మెంబర్  మన్నె జీవన్ రెడ్డి  పాల్గొన్నారు.