1 July, 2026 | 7:46 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు..

17-06-2025 10:20 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు నిర్వహించినారు. రైతుల నుండి వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అధికారులు స్వీకరించడం జరిగింది. ఈ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ఎంజాలస్వామి, చెట్లపల్లి రామస్వామి, ఎంజాల కుమార్, యంజాల బిక్షపతి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, సెక్రటరీ నవీన్, ఎరుకల నరసింహులు, మర్రి స్వామి, నర్సింగరావు, తదితరులు ఉన్నారు.