11 August, 2026 | 1:45 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు..

17-06-2025 10:20 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు నిర్వహించినారు. రైతుల నుండి వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అధికారులు స్వీకరించడం జరిగింది. ఈ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ఎంజాలస్వామి, చెట్లపల్లి రామస్వామి, ఎంజాల కుమార్, యంజాల బిక్షపతి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, సెక్రటరీ నవీన్, ఎరుకల నరసింహులు, మర్రి స్వామి, నర్సింగరావు, తదితరులు ఉన్నారు.