13 April, 2026 | 12:58 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

వర్షాలు ముగిసినా మెరుగుపడని రహదారులు

08-11-2025 12:00 AM

లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

కల్వకుర్తి టౌన్ నవంబర్ 7 : వర్షాలు ముగిసినా కల్వకుర్తి పట్టణం లోని లోతట్టు కాలనీలో పరిస్థితులు మెరుగవ్వడం లేదు, పట్టణంలోని విద్యానగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలు, నూతనంగా ఏర్పడిన కాలనీలో కూడా మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు చెరీ కాలనీ వాసులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.  ఆయా కాలనీలోని అంతర్గత రహదారులు బురదమయంగా ఉండడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నామని, మునిసిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.