calender_icon.png 31 October, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

31-10-2025 01:48:38 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ కార్యలయంలో (Sultanabad Municipal Office) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,  పటేల్ విగ్రహానికి కమిషనర్ రమేష్  పూలమాల లు వేసి నివాళులర్పించారు , ఈ సందర్భంగా  కమిషనర్ రమేష్  మాట్లాడుతూ  సర్దార్ వల్లభాయ్ పటేల్  భారత స్వాతంత్ర్య సమరయోధుడు అన్ని ,భారత దేశపు మెదటి ప్రదానమంత్రి , హోంమంత్రి గా పని చేశారని,  ఆయనను భారతదేశపు ఉక్కు మనిషి గా పిలుస్తారు అని తెలిపారు. ఆయన స్వాతంత్ర్యము అనంతరం అనేక సంస్ధాలను భారతయూనియన్ లో ఏకం చేయడంలొ కీలక పాత్రపొషించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ మెనేజర్ ఆలి మోద్దిన్ , మున్సిపాల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..