14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

సరియైన పత్రాలు లేని నగదు పట్టివేత

10-12-2025 12:00 AM

మునిపల్లి, డిసెంబర్ 9 : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని బుదే రా చౌరస్తాలో ఎస్‌ఐ రాజేష్ నాయక్, ఎఫ్‌ఎస్టి (ఫ్లైయింగ్ స్క్వాడ్) ప్రదీప్ లు మం గళవారం వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని పెద్దలోడి గ్రామానికి చెందిన పెద్దగొల్ల దస్సయ్య అనే వ్యక్తి రూ.లక్ష నగదును కారులో తీసుకెళ్తుండగా తనిఖీలో ప ట్టుకున్నారు. ఈ సందర్భంగా నగదుకు సం బంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వేళ పత్రాలు లేకుండా నగదు తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ తనిఖీలో అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.