17 April, 2026 | 2:12 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

కాళేశ్వరుని దర్శించుకున్న సింగరేణి సీఎండి బలరాం నాయక్

11-05-2025 08:34 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండి బలరాం నాయక్ దర్శించుకున్నారు. ముందుగా అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు చేసిన అనంతరం శ్రీ సుభానంద దేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఈవో మహేష్ స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించగా అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎండి మాట్లాడుతూ రాబోయే సరస్వతి పుష్కరాలలో సింగరేణి సంస్థ తరఫున తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.