calender_icon.png 30 October, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం స్థలం పరిశీలన

29-10-2025 12:03:48 AM

రేగోడు, అక్టోబర్ 28: రేగోడు మండలంలోని తాటిపల్లి శివారులో మిషన్ భగీరథ ట్యాంకుల పక్కన పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం మంగళవారం ఆర్డీవో ర మాదేవి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి పాల్గొన్నారు.