2 July, 2026 | 3:05 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

నూతన తహశీల్దార్‌గా శ్రీకాంత్

28-05-2025 08:40 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండల నూతన తహశీల్దార్‌(New Tahsildar)గా బాషపాక శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన జిల్లా కేంద్రం సూర్యాపేటలోని రాజస్వ మండలాధికారి కార్యాలయంలో డిఏఓగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నూతన తహశీల్దార్ మాట్లాడుతూ... మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రెవెన్యూ సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు.