17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..

28-05-2025 08:36 PM

రికార్డ్స్ పత్తి గింజలు పరిశీలిస్తున్న ఎస్ఐ కృష్ణారెడ్డి..

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పని స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి(SI Krishna Reddy) సిబ్బందితో డీలర్లను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ను సందర్శించారు. పత్తి గింజలు నమోదు రికార్డులను పరిశీలించి పత్తి విత్తనముల రాకెట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫర్టిలైజర్స్ డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనములను అందించాలని సూచించారు. రైతులు లైసెన్సు కలిగిన ఫర్టిలైజర్స్ దుకాణంలోనే విత్తనములను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనంలకు ఎరువులకు పురుగు మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సైదులు కోటేసు ఉన్నారు.