2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..

28-05-2025 08:36 PM

రికార్డ్స్ పత్తి గింజలు పరిశీలిస్తున్న ఎస్ఐ కృష్ణారెడ్డి..

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పని స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి(SI Krishna Reddy) సిబ్బందితో డీలర్లను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ను సందర్శించారు. పత్తి గింజలు నమోదు రికార్డులను పరిశీలించి పత్తి విత్తనముల రాకెట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫర్టిలైజర్స్ డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనములను అందించాలని సూచించారు. రైతులు లైసెన్సు కలిగిన ఫర్టిలైజర్స్ దుకాణంలోనే విత్తనములను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనంలకు ఎరువులకు పురుగు మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సైదులు కోటేసు ఉన్నారు.