15 June, 2026 | 7:01 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

నీట మునిగిన పత్తి పంట

01-10-2025 12:00 AM

బూర్గంపాడు,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నది మంగళవారం 49.60 అడుగులకు చేరుకోవడంతో బూర్గంపాడు మండల కేంద్రంలో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో పత్తి, వరి పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు గంగరాజు యాదవ్ ఆవేదన వ్య క్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీట మునగడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.