30 June, 2026 | 10:12 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించండి

08-12-2025 12:00 AM

ఎంపీ గోడం నగేష్ పిలుపు

తలమడుగు, డిసెంబర్ 7(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధి అని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచిం చి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ గోడం నగేష్ కోరారు. తలమడుగు మండలంలోని సుంకిడిలో బీజే పీ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎంపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు.

గత ప్రభుత్వంలో కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులే అభివృద్ధికి దోహదం చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మం డల నాయకులు కనపర్తి చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్,  మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, మాజీ మండల అధ్యక్షులు స్వామి, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్, బోండ్ల వెంకటస్వామి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నారాయణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.