12 March, 2026 | 10:37 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

టీజీసెట్ నోటిఫికేషన్ విడుదల

02-10-2025 01:14 AM

డిసెంబర్ రెండో వారంలో పరీక్ష

హైదరాబాద్, అక్టోబర్ 01 (విజయక్రాంతి): రాష్ట్రంలో అసిస్టెం ట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల అర్హతకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెం బర్ రెండో వారంలో పరీక్ష జరగనుంది. ఈనెల 10 నుంచి దర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయని, పరీక్ష సమయం మూడు గంటలుగా నిర్ణయించారు.