15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మారుతి ఎన్‌క్లేవ్‌లో కార్పొరేటర్ పర్యటన

30-01-2026 12:02 AM

కుషాయిగూడ జనవరి 29 (విజయ క్రాంతి) : చర్లపల్లి డివిజన్లోని మారుతి ఎంక్లేవ్లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులతో కలి సి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్క్ అభివృద్ధి, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, పలు సీసీ రోడ్ల మంజూరుకు కాలనీ వాసు లు విజ్ఞప్తి చేయగా, త్వరలోనే అవసరమైన పనులు చేపడతామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు డి ఈ రూప, ఏ ఈ అభిలాష్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ పూర్ణ చం దర్, హార్టికల్చర్ నరేష్ కాలనీ అధ్యక్ష కార్యదర్శి సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి, మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.