28 March, 2026 | 5:22 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు

08-01-2026 12:00 AM

కేసముద్రం, జనవరి 7 (విజయక్రాంతి): అనారోగ్యంతో రిటైర్డ్ ఏఎస్ ఐ బైరు మురళి బుధవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో మరణించారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు లావణ్య, కళ్యాణి ఉండగా, తండ్రి చితికి పెద్ద కూతురు లావణ్య తల కొరివి పెట్టింది. ఈ సంఘటన చూసి గ్రామస్తులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.