1 September, 2026 | 11:01 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

01-09-2025 | 12:41am

నిర్మల్, ఆగస్టు 31 (విజయక్రాంతి):  నిర్మ ల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక రహదారులు ధ్వంసం అయ్యాయని వాటిని గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు.

ఆదివారం నిర్మల్ లక్ష్మణ దిల్వార్పూర్ మండలంలో దెబ్బతిన్న రోడ్లను పంటలను పరిశీలించి జరిగిన నష్టా న్ని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభు త్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.