13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

30-01-2026 12:50 AM

ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీలు

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : తెలంగాణలో చలి తీవ్రత కొనసా గుతున్నది. పగలు ఎండగా ఉంటున్నప్పటికీ రాత్రులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠంగా 13.2 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠంగా 32.3 డిగ్రీలుగా రికార్డయింది. మెదక్ జల్లాలో 15.5 డిగ్రీలు నమోదైంది. ఈ మేర కు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొం ది. మరో నాలుగు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.