25 March, 2026 | 2:34 PM

Breaking News

పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •  

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎంపీడీవో

22-01-2026 12:49 AM

మాగనూరు జనవరి 21. గ్రామాల్లో నిరుపేద, ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇం దిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలను బుధవారం మాగనూరు మండలంలోని పర్మాన్ దొడ్డి గ్రామంలోఎంపీడీవో శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లా డుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశా ల మేరకు ఇంద్రమ్మ ఇండ్ల ప్రొజెటింగ్ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హా మీలను నెరవేరుస్తూ అనేక అభివృద్ధి , సం క్షేమ పథకాలు చేపట్టి గ్రామాల అభివృద్ధి కో సం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని అ న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాం రెడ్డి వెంకట్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కమిటీ సభ్యులు గ్రామస్తుల తదిత రులు పాల్గొన్నారు.