23 June, 2026 | 9:32 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •   విద్యుద్ఘాతంతో పాడిగేదె మృతి   •  

నంగునూరు జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఏకగ్రీవం

10-11-2025 12:00 AM

నంగునూరు, నవంబర్ 9: సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆదివారం మండల జర్నలిస్టుల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా నాగిళ్ల మ హేందర్ గౌడ్, అధ్యక్షులుగా బూసిరెడ్డి నరో త్తం రెడ్డి, ఉపాధ్యక్షులుగా సొప్పరి రాములు, పంగ రవి,ప్రధాన కార్యదర్శిగా పబ్బతి రాజిరెడ్డి, ప్రచార కార్యదర్శిగా చేర్యాల తులసీ దాస్, కోశాధికారిగా పంగ లింగం, కార్యవర్గ సభ్యులుగా జంగిటి సత్యం, సిలివేరి కృష్ణ, రంగు రాజు గౌడ్, పోలసాని సుధాకర్, వనపర్తి శివ కుమార్, చల్లారం రాజశేఖర్ రెడ్డి ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరించిన న్యాలకొం డ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని జర్నలిస్టుల ఐక్యతకు ఎల్లవేళలా కృషి చేస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మన్నారు.