10 April, 2026 | 7:25 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

జూబ్లీహిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే

23-10-2025 11:02 PM

యువ నాయకులు మాణిక్ యాదవ్..

అమీన్ పూర్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎగరేది గులాబీ జెండానే అని తెలిపారు. ప్రజల్లో పార్టీ పట్ల విశేషమైన ఉత్సాహం నెలకొని, ప్రచారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మీరాజ్ ఖాన్, దేవేందర్ యాదవ్, మహేష్, నాయకులు పాల్గొన్నారు.