12 June, 2026 | 2:22 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

అనుమానాస్పద స్థితిలో ప్రొఫెసర్ మృతి

14-12-2025 12:17 AM
  1. వెంకట సుబ్బారెడ్డి వరంగల్ నిట్‌లో విధుల నిర్వహణ

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మృతదేహం

కాజీపేట, డిసెంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్ ఎన్‌ఐటి (నిట్)లో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

కడప జిల్లా బద్వేలుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి నిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ధర్మసాగర్ రిజర్వాయర్ లో మరణించిన ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది.