30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

తప్పించుకుని పారిపోయిన దొంగ

13-05-2025 10:35 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని నస్ఫూర్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను మంగళవారం లక్షేట్టిపేట సబ్ జైలు(Luxettipet Sub Jail)కు రిమాండ్ కు తరలించగా జైలు బయట నుంచి గజానంద్ అనే నిందుతుడు పరార్ కావడం జరిగిందని ఎస్సై సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు లక్షెట్టిపేట పోలీస్ వారికీ సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.