13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గోల్డ్ మెడల్ సాధించిన యువకుడికి గ్రామస్తుల అభినందన

03-01-2026 12:00 AM

కోదాడ (అనంతగిరి) జనవరి2: అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన యువకుడు వద్దేబోయిన సతీష్ పరుగు పందెంలో గోల్ మెడల్ సాధించిన సందర్భంగా గ్రామస్తులు, క్రీడాకారులు శుక్రవారం అభినందించారు.

గత నెల 28 నుండి నేపాలలో జరిగే అంతర్జాతీయ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సతీష్ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 11.58 సెకన్లలో పూర్తి చేసి గోల్ మెడల్ సాధించారు. ఈ పోటీలో ఇండియా తో పాటు నేపాల్, భూటాన్  దేశాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సతీష్ ను గ్రామస్తులతో పాటు క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు.