10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అయ్యప్ప స్వామి దేవాలయంలో చోరీ

01-07-2025 12:25 AM

- రూ. 2లక్షల విలువ గల పంచలోహ విగ్రహాలు అపహరణ

ఇబ్రహీంపట్నం, జూన్ 30:దేవాలయంలోని పంచలోహ విగ్రహాలు అపహరణకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జి ల్లా, ఇబ్రహీంపట్నం మండలం, రాచకొండ దండు మైలారం ప్రాంతంలో ఉన్న అయ్య ప్ప స్వామి దేవాలయంలో సుమారు 2లక్షల విలువ పంచలోహ విగ్రహాలు గుర్తు తెలియని దుండగులు దొంగిలించి ఉంటారని ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.