17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జగన్నాడే మహారాజ్‌కు నివాళి

22-12-2025 12:00 AM

వాంకిడి, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): సంత్ శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శివకేశవ నగర్లో గాండ్ల తేలి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతాజీ జగన్నాడే మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రంధాజలి ఘటించారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలను కుల సంఘం నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ  జగన్నాడే మహారాజ్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తేలి గాండ్ల సంఘం నాయకులు ఇటంకర్ సాధశివ్, బుట్లే ఉద్దావ్, హివేరే రాజు, దుర్గం ప్రశాంత్, చవాన్ వికాస్, నాందేవ్, తిరుపతి, నిఖిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.