26 May, 2026 | 6:52 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

రాజశేఖర్ దంపతులకు సన్మానం

11-10-2025 07:53 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శి, 3వ వార్డ్ బిజెపి నాయకులు కందునూరీ కుమార్ ఆధ్వర్యంలో శివాలయం దేవాలయములోని శివుని గర్భగుడికి ఎసిని వితరణ చేసిన అయిల్గ సరిత-రాజశేఖర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో శనివారం  బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్ పాల్గొని ఆదంపతులకు శివుని ఆశిష్యులు ఉండాలని కోరుకోవడం జరిగింది.