calender_icon.png 7 November, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవ్వొత్తులతో నివాళి

06-11-2025 11:32:50 PM

హన్వాడ: మండలం పరిధిలోని ఎనమిదితండా గ్రామంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి వారికి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఎనమిది తండా బూత్ అధ్యక్షులు విశాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రఘు రామ్ గౌడ్, లింగం నాయక్, శిల్వా నాయక్, రమేష్, రవీందర్, మల్లేష్, రంగన్న, రవి, గ్రామ పెద్దలు యువకులు, చిన్నారులు ఉన్నారు.