15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టీఆర్పీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

31-01-2026 01:20 AM

పాల్వంచ 43వ వార్డులో నామినేషన్ అందజేసిన గడ్డం రమేష్

హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచ 43 వా ర్డుకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ(టీఆర్పీ) అభ్యర్థి గడ్డం రమేష్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్పీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బందారపు నర్సయ్యగౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ, బొడ్డు ఏసుబాబు పటేల్, మహిళా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రమేష్ తన నామినేషన్ పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వీపురి స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్‌తదితరులున్నారు.