8 May, 2026 | 4:07 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

టీఎస్ఎస్ కళాకారుల సంఘం కమిటీ ఎన్నిక

09-09-2025 03:06 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయ క్రాంతి): తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గుడిసెల బాపు,గౌరవ అధ్యక్షుడిగా మోహన్ నాయక్,ఉపాధ్యక్షురాలుగా వెన్నెల,ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం,కోశాధికారిగా సోమశేఖర్,సహాయ కార్యదర్శిగా శిరీషలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.